రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు నగరంలోని మినర్వ గ్రాండ్ హోటల్లో వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సు నిర్వహించారు. చమురు,ఇంధన పరిశ్రమకు సంబంధించిన వారికోసం ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ డీలర్లు, గ్యాస్ డీలర్లు, వెండార్లు పాల్గొన్నారు. వస్తు సేవల పన్ను విధించడం వల్ల చమురు, ఇంధన పరిశ్రమల వారిపై పడుతున్న ప్రభావాన్ని ఈ సదస్సులో వివరించారు. జీఎస్టీ విధానం అమలు చేయడం అనేది దేశంలో అతి పెద్ద మార్పు అని వక్తలు అభిప్రాయపడ్డారు.
వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సు
వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సు
Reviewed by CHANDRA BABU
on
July 08, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు): నెల్లూరు నగరంలోని మినర్వ గ్రాండ్ హోటల్లో వస్తు సేవల పన్నుపై అవగాహన సదస్సు నిర్వహించారు. చమురు,ఇంధన పరిశ్రమకు సంబంధిం...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: