మౌలిక వసతులు కల్పించాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మౌలిక వసతులు కల్పించాలి

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - ఖలీల్‌ భాషా) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ కళాశాల ఎదుట ఎన్ఎస్‌యుఐ అద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విద్యార్థుల సమస్యలను పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కార్యదర్శులు విరేష్ యాదవ్ ఉసేని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రైవేట్ ఇంటర్ డిగ్రీ కళాశాలల బంద్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ స్కాలర్ షిప్ లు, ఫీజులు రియింబర్స్ మెంట్ విడుదల చేయాలని కళాశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు. 50మంది విద్యార్థులకు ఒక బమోమెట్రిక్ మిషన్ ను ఏర్పాటు చేయాలని ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నం భోజన వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మహేంద్ర, మల్లేష్, నల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మౌలిక వసతులు కల్పించాలి Reviewed by CHANDRA BABU on July 30, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - ఖలీల్‌ భాషా) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రభుత్వ కళాశాల ఎదుట ఎన్ఎస్‌యుఐ అద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్ర...

No comments: