రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అధ్యక్షతన గ్రీవియన్స్ నిర్వహించారు.జిల్లాకు చెందిన వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలపై అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.ఉదయగిరి నియోజకవర్గంలో పసుపు కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేపట్టి రైతులకు మేలు కలిగేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞత్తి చేశారు. పసుపు కొనుగోళ్లలోఇష్టారాజ్యంగా ఉన్న దళారీ వ్యవస్థపై జేసీకి పిర్యాదు చేశారు .
పసుపు దళారులపై చర్యలు తీసుకొండి
పసుపు దళారులపై చర్యలు తీసుకొండి
![]() Reviewed by CHANDRA BABU
        on 
        
July 24, 2017
 
        Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అధ్యక్షతన గ్రీవియన్స్ నిర్వహించారు.జిల్లాకు చెంద...
 
        Reviewed by CHANDRA BABU
        on 
        
July 24, 2017
 
        Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అధ్యక్షతన గ్రీవియన్స్ నిర్వహించారు.జిల్లాకు చెంద...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
 
No comments: