అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ ప్రారంభించారు. కోటి 70లక్షల రూపాయల వ్యయంతో చిల్లకూరు మండలంలో కడివేడు నుంచి తిమ్మనగారిపాళెం వరకు తారురోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చిట్టమూరు మండలం ఉప్పలమర్తిలో 3కోట్ల 20లక్షలతో ఉప్పలమర్తి ఆర్‌ ఆండ్‌ బీ రోడ్డు నుంచి గునపాడు ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు తారు రోడ్డు నిర్మాణానికి సైంత ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లాలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పాశం సునీల్‌ కుమార్‌ ప్రారంభించారు. కోటి 70లక్షల రూపాయల వ్యయంతో చిల్...

No comments: