శ్రీవారిని దర్శించుకున్న పౌరసంబంధాల శాఖ కమిషనర్ - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శ్రీవారిని దర్శించుకున్న పౌరసంబంధాల శాఖ కమిషనర్

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్- సెల్వం): తిరుమల శ్రీవారిని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ కుటంబ సమేతంగా నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపములో తీర్థ ప్రసాదాలు అందచేశారు.
శ్రీవారిని దర్శించుకున్న పౌరసంబంధాల శాఖ కమిషనర్ Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్- సెల్వం): తిరుమల శ్రీవారిని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఎస్.వెంకటేశ్వర్ కుటంబ సమేతంగా నైవేద్య విరామ స...

No comments: