ప్రభుత్వానికి ప్రజల మద్దత్తు ఉండదు.. - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ప్రభుత్వానికి ప్రజల మద్దత్తు ఉండదు..

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - శివరాం) : కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరుల సుమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన పాదయాత్రను అడ్డుకొని గృహనిర్బంధం చేశారు. కిర్లంపూడిలో 144 సెక్షన్ విధించి, పోరాటాన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం మంచి పద్ధతి కాదని ఇలా చేస్తే ప్రజల మద్దత్తు ప్రభుత్వానికి ఉండదని నాయకులు తెలిపారు.
ప్రభుత్వానికి ప్రజల మద్దత్తు ఉండదు.. Reviewed by CHANDRA BABU on July 28, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - శివరాం) : కర్నూలు జిల్లా నంద్యాలలో విలేకరుల సుమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభ...

No comments: