పాచి నీటిలో పుణ్యస్నానమా..? - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పాచి నీటిలో పుణ్యస్నానమా..?

రవికిరణాలు(తిరుచానూరు) : చిత్తూరు జిల్లా తిరుచానూరు లోని అమ్మవారి పవిత్ర పుష్కరణి పచ్చగా మారిపోయింది. నిత్యం భక్తులు పుణ్యస్నానమాచరించే పవిత్ర జలం పాచిపట్టి దుర్గంధం వెదజల్లుతోంది. దర్శనానికి ముందు కోనేరులో దిగేందుకు వెళ్లే భక్తులు నీటిని చూసి తటపటాయిస్తున్నారు. ఆలయ నిర్వహకుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటిని శుభ్రపరచాలని భక్తులు కోరుతున్నారు.

పాచి నీటిలో పుణ్యస్నానమా..? Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుచానూరు) : చిత్తూరు జిల్లా తిరుచానూరు లోని అమ్మవారి పవిత్ర పుష్కరణి పచ్చగా మారిపోయింది. నిత్యం భక్తులు పుణ్యస్నానమాచరించే పవిత...

No comments: