మంటలపై అవగాహన సదస్సు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మంటలపై అవగాహన సదస్సు

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - ఖలీల్ భాష) : కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో సునీత హాస్పిటల్ లో మంటలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఫైర్ స్టేషన్ సిబ్బంది మంటలను ఎలా అర్పడంపై  ప్రయోగత్మకంగా చూపించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ ముత్తన్నగౌడు, సిబ్బంది పాల్గొన్నారు.

[gallery td_select_gallery_slide="slide" ids="2432,2431,2430,2429"]
మంటలపై అవగాహన సదస్సు Reviewed by CHANDRA BABU on July 28, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - ఖలీల్ భాష) : కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో సునీత హాస్పిటల్ లో మంటలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఫైర్ స్...

No comments: