పేదలకు అన్యాయం జరిగితే పార్టీ సహించదు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పేదలకు అన్యాయం జరిగితే పార్టీ సహించదు

రవికిరణాలు(నంద్యాల రిపోర్టర్ - శివరాం) : కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం జరిగింది. వైయస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే...ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం జేసీబీలతో కులుస్తోందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, కడప ఎమ్మెల్యే అంజాద్ బాష ఆరోపించారు. పేదలకు అన్యాయం జరిగితే వైయస్‌ఆర్‌ పార్టీ సహించదని హెచ్చరించారు. నంద్యాల ఉపఎన్నికల్లో ప్రజలు తెదేపాకు సరైన గుణపాఠం చెబుతామన్నారు.
పేదలకు అన్యాయం జరిగితే పార్టీ సహించదు Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(నంద్యాల రిపోర్టర్ - శివరాం) : కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం జరిగింది. వైయస్...

No comments: