శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హోం మంత్రి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హోం మంత్రి

రవికిరణాలు(తిరుమల రిపోర్టర్- సెల్వం): తిరుమల శ్రీవారిని తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అధికారులు పద్మావతి ఏరియాలోని జీఎమ్ ఆర్ అతిధిగృహాన్ని కేటాయించి దర్శన ఏర్పాట్లు చేశారు. విఐపీ విరామసమయంలో స్వామివారిని కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి ఆశీస్సులు పొందారు. తన మనవడి, మనవరాళ్ల తలనీలాలు స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు వచ్చామన్నారు. అన్ని విభాగాలలోకి సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుందని, ఉత్తర హిందూస్థాన్లో హర్యానా, పంజాబీ విడిపోయిన ఎలా అభివృద్ధి చెందాయో అలాగే మన తెలుగురాష్ట్రాలు అభివృద్ధి వైపు దూసుకెళ్లాలని తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హోం మంత్రి Reviewed by CHANDRA BABU on July 31, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల రిపోర్టర్- సెల్వం): తిరుమల శ్రీవారిని తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అధికా...

No comments: