బోయకొండ గంగమ్మ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

బోయకొండ గంగమ్మ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం

రవికిరణాలు(చిత్తూరు) : చిత్తూరు జిల్లా పుంగనూరులో శ్రీ బోయకొండ గంగమ్మ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎంపికైంది. పుంగనూరు పోలీస్ స్టేషన్‌ ఆవరణలో సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రతి ఒక్కరూ కమిటీ నియమ నిబంధనలను పాటించాలని నూతన అధ్యక్షుడు టి.జగధీష్ కుమార్ తెలిపారు. నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా టి.జగదీష్‌ కుమార్‌, కార్యదర్శిగా ఎస్.సలీం, కోశాధికారిగా కే.శివ శంకర్ రాజు , ఉపాధ్యక్షుడిగా రాజేష్, సహాయ కార్యదర్శిగా లోకేష్(జేట్టీ), గౌరవ అద్యక్షుడిగా అప్పిరెడ్డి మురళి, సలహాదారులుగా సి.ఎస్.రాజరెడ్డి ఎంపికయ్యారు.
బోయకొండ గంగమ్మ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం Reviewed by CHANDRA BABU on July 29, 2017 Rating: 5 రవికిరణాలు(చిత్తూరు) : చిత్తూరు జిల్లా పుంగనూరులో శ్రీ బోయకొండ గంగమ్మ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఎంపికైంది. పుంగనూరు పోలీస్ స్టేషన్...

No comments: