మట్కాపై సమరం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మట్కాపై సమరం

రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - నాగరాజు) : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మట్కా నిర్ములనకి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ గోపీనాథ్ జెట్టి సమక్షంలో స్థానిక మున్సిపల్ మైదానం నుండి ప్రభుత్వ కళాశాల వరకు ధర్నా నిర్వహించారు. ప్రజలు మట్కా మహమ్మారి మాయలో పడి జీవితాలు, కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారని ఎస్పీ అన్నారు. అనంతరం పోలీస్ కంట్రోల్ రూమ్ లోని సీసీ కెమెరాలను పర్యవేక్షిoచారు. ఈ కార్యక్రమంలో ఆదోని డీఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
మట్కాపై సమరం Reviewed by CHANDRA BABU on July 28, 2017 Rating: 5 రవికిరణాలు(కర్నూలు రిపోర్టర్ - నాగరాజు) : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మట్కా నిర్ములనకి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించార...

No comments: