ఓటర్ల అవగాహన సదస్సు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఓటర్ల అవగాహన సదస్సు

రవికిరణాలు(రాపూరు రిపోర్టర్ - రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరులో విద్యార్థులకు ఓటర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఈ సదస్సుకు తహసీల్దార్ అనురాధ హాజరైయ్యారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దేవా కుమారి, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

[gallery td_select_gallery_slide="slide" ids="2197,2196,2195,2194,2193,2192,2191"]
ఓటర్ల అవగాహన సదస్సు Reviewed by CHANDRA BABU on July 25, 2017 Rating: 5 రవికిరణాలు(రాపూరు రిపోర్టర్ - రఫీ) : నెల్లూరు జిల్లా రాపూరులో విద్యార్థులకు ఓటర్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. రాపూరు ప్రభుత్వ డిగ్రీ కళాశా...

No comments: