రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లాలో ఈ నెల 26న రాష్ట్ర కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం
కిర్లంపూడి నుండి అమరావతికి చేపట్టనున్న ఛలో అమరావతి పాదయాత్రకు మద్దత్తుగా నెల్లూరు జిల్లాలో అరిగెల సాయిరామ్
సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర నెల్లూరు నగరంలోని ఫత్తేఖాన్పేటలోని శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం నుండి
బయలుదేరి ప్రధాన జాతీయ రహదారుల మీదుగా సాగి ఈ నెల 24 న కిర్లంపూడి చేరుకుంటుందని పాదయాత్రకు సంఘీభావం
తెలపడం, సామాజిక వర్గంలో స్పూర్తిని నింపడం ఈ సైకిల్ యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సైకిల యాత్రకు
సంఘీభావంగా బలిజ సంఘం అధ్యక్షుడు ముత్యాల చంద్రమోహన్, టి.రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.
అరిగెల సాయిరామ్ సైకిల్ యాత్ర
అరిగెల సాయిరామ్ సైకిల్ యాత్ర
Reviewed by CHANDRA BABU
on
July 12, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లాలో ఈ నెల 26న రాష్ట్ర కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం కిర్లంపూడి నుండి అమరావతికి చేపట్టను...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: