సీఎంని కలసిన నెల్లూరు నేతలు.. - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సీఎంని కలసిన నెల్లూరు నేతలు..

నెల్లూరు, డిసెంబర్‌ 12, (రవికిరణాలు) : నెల్లూరు డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వీరి చలపతిరావు.. సీఎం జగన్ ని కలిశారు. అసెంబ్లీ సమావేశాల విరామ సమయంలో సీఎం జగన్ ని మర్యాదపూర్వకంగా కలసి శాలువా, పుష్పగుచ్ఛం ఇచ్చిసత్కరించారు. నామినేటెడ్ పదవులు ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వారి వెంట జిల్లా ఇంచార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య ఉన్నారు.

సీఎంని కలసిన నెల్లూరు నేతలు.. Reviewed by CHANDRA BABU on December 12, 2019 Rating: 5 నెల్లూరు, డిసెంబర్‌ 12, (రవికిరణాలు) : నెల్లూరు డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వీ...

No comments: