కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నారని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయన్నారు. హక్కుల సాధన కోసం కార్మికులందరూ ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కార్మిక హక్కులను హరిస్తే పతనం తప్పదు...
కార్మిక హక్కులను హరిస్తే పతనం తప్పదు...
 
        Reviewed by CHANDRA BABU
        on 
        
December 15, 2019
 
        Rating: 5
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్మిక హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నారని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: