రవికిరణాలు(గుంటూరు): గుంటూరు నియోజకవర్గంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేసింది. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో హోంమంత్రి చినరాజప్ప చెక్కులు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమనిధి నుంచి ఈ నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు చెక్కులు...
Reviewed by CHANDRA BABU
on
July 06, 2017
Rating: 5
రవికిరణాలు(గుంటూరు): గుంటూరు నియోజకవర్గంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఆర్థిక సాయం చేసింది. రాష్ట్ర తెలుగుదేశం...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: