రవికిరణాలు(వెంకటగిరి-చిన్నారావు): నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న సునామిక(24) అనే యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన సునామిక కొంత కాలంగా నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. గతేడాది సునామిక తండ్రి అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రి మరణించాడన్న వేధనతో పాటు నరాల సంబంధిత వ్యాధి వచ్చిందని మానసికంగా కుంగిపోయిన సునామిక బలవాన్మరణానికి పాల్పడింది.
యువతి ఆత్మహత్య
Reviewed by CHANDRA BABU
on
July 06, 2017
Rating: 5
రవికిరణాలు(వెంకటగిరి-చిన్నారావు): నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసముంటున్న సునామిక(24) అనే యువతి ఒంటిపై కిరోసిన్...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: