రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్) : నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా నేత, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలలో భయాందోళనలు కలిగిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న పనులను తెలుగు రైతు కమిటీల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రయత్నిస్తున్నట్లు బీదా వెల్లడించారు.
వైఎస్ఆర్సీపీ నేతలు అభివృద్ధి నిరోధకులు
Reviewed by CHANDRA BABU
on
July 17, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్) : నెల్లూరులో వైఎస్ఆర్సీపీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా నేత, ఎమ్మెల్సీ బీదా రవ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: