రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడిన సుమౌనిక కుటుంబాన్ని మున్సిపల్ చైర్- పర్సన్ శ్రీమతి దొంతు శారదబాలకృష్ణ పరామర్శించారు. 6 వ వార్డు లో నివాసం ఉంటున్న సూమౌనిక గురువారం బలవాన్మరణానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న దొంతు శారదబాలకృష్ణ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. అంత్యక్రియల నిమిత్తం 3వేల రూపాయలు అందజేశారు.
ఆర్థిక సాయం.....
Reviewed by CHANDRA BABU
on
July 07, 2017
Rating: 5
రవికిరణాలు(వెంకటగిరి) : నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడిన సుమౌనిక కుటుంబాన్ని మున్సిపల్ చైర్- పర్సన్ శ్రీమతి ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: