నకిలీలతో నష్టపోయిన రైతులకు పరిహారం - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

నకిలీలతో నష్టపోయిన రైతులకు పరిహారం

రవికిరణాలు(గుంటూరు): చిలకలూరిపేట వ్యవసాయ మర్కెట్ యార్డ్‌లో రైతు సదస్సులో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన నకిలీ పత్తి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులకు మంత్రి పుల్లారావు పరిహారం అందజేశారు. అచ్చంపేట, చిలకలూరిపేట మండలాలకు చెందిన రైతులకు పరిహారం అందించారు. 172 మంది రైతులకు రూ.66.47 లక్షలు పంచారు.
నకిలీలతో నష్టపోయిన రైతులకు పరిహారం Reviewed by CHANDRA BABU on July 02, 2017 Rating: 5 రవికిరణాలు(గుంటూరు): చిలకలూరిపేట వ్యవసాయ మర్కెట్ యార్డ్‌లో రైతు సదస్సులో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఒక ప్రైవే...

No comments: