రవికిరణాలు(తిరుమల) :తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో డీజీపీ సాంబశివరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వదించగా, పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. రాబోయే శ్రీవారి బ్రహ్మోత్సవాల కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తామని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని డిజిపి సాంబశివరావు వెల్లడించారు.

పటిష్టమైన భద్రత కల్పిస్తాం
పటిష్టమైన భద్రత కల్పిస్తాం
Reviewed by CHANDRA BABU
on
July 21, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల) :తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో డీజీపీ సాంబశివరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశా...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: