రవికిరణాలు(నెల్లూరు) : ప్రజారోగ్యం పట్ల నెల్లూరు నగర పాలకసంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైకాపా ఫ్లోర్ లీడల్ రూప్ కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. దోమలపై దండయాత్ర అని గొప్పలు చెప్పి జేబులు నింపుకున్నారని విమర్శించారు. వైద్యాధికారిని నియమించుకోవడానికి సైతం కార్పొరేషన్కు దిక్కులేదన్నారు. నగర మేయర్, కమీషనర్ సమన్వయం లేకుండా వ్యవహరిస్తున్నారని దూయబడ్డారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ రూప్ కుమార్ యాదవ్, 46వ డివిజన్ ఇన్ఛార్జ్ వేలూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఎక్కడికక్కడ పనులు నిలిపివేస్తాం..!
Reviewed by CHANDRA BABU
on
July 21, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు) : ప్రజారోగ్యం పట్ల నెల్లూరు నగర పాలకసంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైకాపా ఫ్లోర్ లీడల్ రూప్ కుమార్ యాదవ్ ధ్వజమెత్...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: