టీడీపి పై మండిపడ్డ వైకాపా ఎమ్మెల్యే - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

టీడీపి పై మండిపడ్డ వైకాపా ఎమ్మెల్యే

రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంపై తెలుగుదేశం నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి మండిపడ్డారు.మూడేళ్లు గడిచినా రాష్ట్రాన్ని గాడిలో పెట్టలేకపోయిన ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పేముందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసిన ప్రభుత్వాన్ని ఎందుకు నిందించకూడదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్‌ ప్రభుత్వం వస్తే చేసే పనుల గురించి జగన్‌ వివరిస్తే తెలుగుదేశం నేతలు తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు.
టీడీపి పై మండిపడ్డ వైకాపా ఎమ్మెల్యే Reviewed by CHANDRA BABU on July 11, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు - రిపోర్టర్ మధు) : వైఎస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశంపై తెలుగుదేశం నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సర్వేపల్ల...

No comments: