రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ ఛైర్ పర్సన్ దొంతు శారద దుస్తులు పంపిణి చేశారు. వెంకటగిరిలో కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నందువల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్మినెంట్ కార్మికులు అలసత్వం వహించకుండా గత మూడు రోజులుగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచి విధులు నిర్వహించడం వల్ల చెత్త చెదారాలు పెరుకుపోకుండా ఉన్నాయని దొంతు శారద అభినందించారు. అది కార్మికుల శ్రమ ఫలితమే అని శిబ్బందిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఆవుల గోపాల్, శంకరయ్య, శిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ
పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ
Reviewed by CHANDRA BABU
on
July 13, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ ఛైర్ పర్సన్ దొంతు శారద దుస్తులు...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: