రవికిరణాలు (కర్నూలు - ఖలీల్ భాషా) : కర్నూలు జిల్లా ఎమ్నిగనూరులో AISF విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు నెల రోజులు అయినప్పటకి పాఠ్యపుస్తకాలు ఇవ్వకపోవడంతో AISF విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో స్థానిక MRO ఆఫిస్ నందు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కోరుతూ డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం అందించారు.
విద్యార్థి సంఘం నాయకులు ధర్నా
విద్యార్థి సంఘం నాయకులు ధర్నా
Reviewed by CHANDRA BABU
on
July 05, 2017
Rating: 5
రవికిరణాలు (కర్నూలు - ఖలీల్ భాషా) : కర్నూలు జిల్లా ఎమ్నిగనూరులో AISF విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. విద్యార్థులకు నెల రోజులు అయ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: