రవికిరణాలు(నాయుడుపేట-శివకుమార్): నెల్లూరు జిల్లా నాయుడుపేట తుమ్మూరు వద్ద శ్రీదేవి రైస్ మిల్లులో మిషనరీలు దొంగలించిన 12మందిని పోలీసులు అరెస్టు చేశారు. మిషనరీల విలువ సుమారు రూ.62,15,000 ఉంటుందని పోలీసులు వెల్లడించారు. దొంగలించబడిన మిషనరీలతో పాటు వాటిని తరలించేందుకు వినియోగించిన రెండు ఒక క్రేన్, రెండు లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మిషనరీ దొంగల అరెస్ట్
మిషనరీ దొంగల అరెస్ట్
Reviewed by CHANDRA BABU
on
July 04, 2017
Rating: 5
రవికిరణాలు(నాయుడుపేట-శివకుమార్): నెల్లూరు జిల్లా నాయుడుపేట తుమ్మూరు వద్ద శ్రీదేవి రైస్ మిల్లులో మిషనరీలు దొంగలించిన 12మందిని పోలీసులు అరెస్...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: