సైకిలెక్కిన వైసీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సైకిలెక్కిన వైసీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు

రవికిరణాలు(నంద్యాల-శివరామకృష్ణ): కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీలో చేరారు. నంద్యాల టీడీపీ నేత ఎ.వి సుబ్బారెడ్డి సమక్షంలో మాజీ కౌన్సిలర్లతో పాటు 150మంది కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలోని 20, 21వ వార్డుకు చెందిన వీరు గత నెల 28 వ తేదీన వైసీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలోకి వెళ్లారు. నంద్యాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని తెలుసుకుని మళ్లీ సైకిల్ ఎక్కామంటున్నారు ఈ నాయకులు, కార్యకర్తలు.
సైకిలెక్కిన వైసీపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు Reviewed by CHANDRA BABU on July 04, 2017 Rating: 5 రవికిరణాలు(నంద్యాల-శివరామకృష్ణ): కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీలో చేరారు. నంద్యాల టీడీపీ నేత ఎ.వి సుబ్బారెడ్...

No comments: