రవికిరణాలు(ఏలూరు) : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై సైదా నాయక్ మృతి చెందారు. చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తుండగా కారు అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్సై సతీమణి శాంతి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చెట్టును ఢీ కొట్టిన ఎస్సై కారు
Reviewed by CHANDRA BABU
on
July 15, 2017
Rating: 5
రవికిరణాలు(ఏలూరు) : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్సై సైదా నాయక్ మృతి చెందారు. చింతలపూడి నుంచి ఏలూ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: