పద్మావతి అమ్మవారిని దర్శించకున్న డిజిపి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

పద్మావతి అమ్మవారిని దర్శించకున్న డిజిపి

రవికిరణాలు(తిరుమల) : ఆంధ్రప్రదేశ్ డి.జి.పి సాంబశివరావు కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. డి.జి.పి సాంబశివరావును అనంతపూర్ రేంజ్ డి.ఐ.జి జే.ప్రభాకరరావు, తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి అభిషేక్ మొహంతి, ఈస్ట్ డి.యస్.పి మునిరామయ్య, తిరుచానూర్ టెంపుల్ సూపరింటెండెంట్ ఆలయంలో కలిసి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు.
పద్మావతి అమ్మవారిని దర్శించకున్న డిజిపి Reviewed by CHANDRA BABU on July 22, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల) : ఆంధ్రప్రదేశ్ డి.జి.పి సాంబశివరావు కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు అ...

No comments: