రవికిరణాలు(తిరుమల) : తిరుమల శ్రీవారిని ఏసీబీ డీజీ ఠాగూర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో తీర్దప్రసాదాలు అందించారు.
శ్రీవారి సేవలో ఠాగూర్
Reviewed by CHANDRA BABU
on
July 22, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల) : తిరుమల శ్రీవారిని ఏసీబీ డీజీ ఠాగూర్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ఆశీస్సులు పొంద...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: