శ్రీవారిని దర్శించుకున్న నన్నపనేని - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శ్రీవారిని దర్శించుకున్న నన్నపనేని

రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమల స్వామివారిని ఏపీ మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి దర్శించుకున్నారు. నైవేద్య విరామసమయంలో ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని నన్నపనేని సంతోషం వ్యక్తం చేసారు. ఏపీ సీఎం చంద్రబాబు కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న నన్నపనేని Reviewed by CHANDRA BABU on July 11, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమల స్వామివారిని ఏపీ మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి దర్శించుకున్నారు. నైవేద్య విరామసమయంలో ఆమె శ్రీవా...

No comments: