రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమల స్వామివారిని ఏపీ మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి దర్శించుకున్నారు. నైవేద్య విరామసమయంలో ఆమె శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని నన్నపనేని సంతోషం వ్యక్తం చేసారు. ఏపీ సీఎం చంద్రబాబు కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న నన్నపనేని
శ్రీవారిని దర్శించుకున్న నన్నపనేని
Reviewed by CHANDRA BABU
on
July 11, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమల స్వామివారిని ఏపీ మహిళా ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి దర్శించుకున్నారు. నైవేద్య విరామసమయంలో ఆమె శ్రీవా...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: