రవికిరణాలు(శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. మూడు రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధిని దెబ్బతీసే 279 జీ.ఓని రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కనీస వేతనాలు అమలు చేయాలని కోరారు. నెల్లూరులోనూ పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. 279 జీవో ను రద్దు చేసి కనీస వేతనం 18వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
Home
>
Untagged
పారిశుద్ధ్య కార్మికులు ధర్నా
పారిశుద్ధ్య కార్మికులు ధర్నా
Reviewed by CHANDRA BABU
on
July 11, 2017
Rating: 5
రవికిరణాలు(శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. మూడు రోజుల పాటు విధులు బహిష్కరిస్తున్న...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: