రవికిరణాలు(నెల్లూరు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాల్మీకి సంఘం నాయకులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి అమరావతి వరకు ఈ పాదయాత్ర చేపడుతున్నారు. నిరంతరాయంగా 52రోజులు గడిచిన ఈ మహాపాదయాత్ర శనివారానికి వరికుంటపాడు మండలానికి చేరింది. మహాపాదయాత్ర చేపడుతున్న వాల్మీకి నాయకులు రాత్రికి భోగ్యంవారిపల్లెలో బస చేయనున్నారు.
వరికుంటపాడుకు చేరిన మహాపాదయాత్ర
వరికుంటపాడుకు చేరిన మహాపాదయాత్ర
Reviewed by CHANDRA BABU
on
July 22, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాల్మీకి సంఘం నాయకులు చేపట్టిన మహాపాదయాత్ర కొనసాగుతోంది. కర్నూలు ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: