సాయంత్రానికి అమరావతిలో ఉండాలి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సాయంత్రానికి అమరావతిలో ఉండాలి

రవికిరణాలు(అమరావతి): తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా సాయంత్రానికల్లా అమరావతికి చేరుకోవలాని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ఉదయం 8గంటలకు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ విధానంపై ఎమ్మెల్యేలకు వివరించనున్నారు. సోమవారం 10గంటలకు చంద్రబాబు మొదటి ఓటు వేస్తారు.
సాయంత్రానికి అమరావతిలో ఉండాలి Reviewed by CHANDRA BABU on July 15, 2017 Rating: 5 రవికిరణాలు(అమరావతి): తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా సాయంత్రానికల్లా అమరావతికి చేరుకోవలాని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చే...

1 comment: