రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా ఉద్యానవనాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. విరాట్ నగర్లో 62లక్షల వ్యయంతో పార్క్ నిర్మించనున్నట్లు మేయర్ తెలిపారు. బారాషాహీద్ దర్గాను సైతం అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు మేయర్ వెల్లడించారు . పార్కుల అభివృద్ధికి నగర ప్రజలు సైతం ముందుకు రావాలని మేయర్ పిలుపునిచ్చారు.
పార్కులే...పార్కులు
July 23, 2017
develop,
greenary,
mayor,
Nellore,
park,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
పార్కులే...పార్కులు
Reviewed by CHANDRA BABU
on
July 23, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరు నగరాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రయత్నిస్తున్నట్లు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. నగరాన...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: