రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి మూడేళ్లు గడుస్తున్నా.. ఆ దిశగా అడుగులు పడడంలేదని కాపు ఐక్యవేదిక నాయకుడు తేలపల్లి రాఘవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల కోసం శాంతియుతంగానే ఉద్యమం చేస్తామన్న ఆయన... కాపు ఉద్యమ నేత ముద్రగడతో ముఖ్యమంత్రి మరో సారి చర్చించాలని కోరారు. కాపులను బీసీలో చేరిస్తే సహించమంటూ కొన్ని కులాలు చేస్తున్న వ్యాఖ్యలను తేలపల్లి తప్పుపట్టారు.
శాంతియుతంగానే చేస్తాం...
July 23, 2017
ikyavedika,
Nellore,
raghavaiah,
tellapalli,
Video,
ఆంధ్రప్రదేశ్,
నెల్లూరు,
నెల్లూరు అర్బన్
శాంతియుతంగానే చేస్తాం...
Reviewed by CHANDRA BABU
on
July 23, 2017
Rating: 5
రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి మూడేళ్లు గడుస్తున్నా.. ఆ దిశగా అడుగులు పడడంలే...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: