సభలో గందరగోళం... - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

సభలో గందరగోళం...

రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరులో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం రసాబాసగా మారింది. తెదేపా, వైకాపా నాయకులు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణలతో సభ దద్దరిల్లింది. ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం పనులు చేస్తోందని అధికారి పార్టీ నేతలంటే... నిధులు మింగేస్తున్నారే తప్ప పనులు జరగడంలేదంటూ ప్రతిపక్షం వాగ్వాదానికి దిగింది. ఇరు పార్టీల నాయకులు ఏ మాత్రం తగ్గకుండా చేసుకున్న ఆరోపణ ప్రత్యారోపణలతో సభ గందరగోళంగా మారింది.
సభలో గందరగోళం... Reviewed by CHANDRA BABU on July 23, 2017 Rating: 5 రవికిరణాలు(నెల్లూరు రిపోర్టర్ - మధు) : నెల్లూరులో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం రసాబాసగా మారింది. తెదేపా, వైకాపా ...

No comments: