రవికిరణాలు(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా అమదాలవలస మండలం లో ప్రమాదం జరిగింది. పూజారిపేట గ్రామంలో భవన నిర్మణం చేస్తున్న తాపిమేస్త్రి ధవళ మల్లేష్ కరెంట్ షాక్కు గురై మృతి చెందారు. భవనంపై పనిచేస్తుండగా హైటెన్షన్ విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే మరణించారు. ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కరెంట్ షాక్తో తాపీమేస్త్రీ మృతి
కరెంట్ షాక్తో తాపీమేస్త్రీ మృతి
Reviewed by CHANDRA BABU
on
July 09, 2017
Rating: 5
రవికిరణాలు(శ్రీకాకుళం): శ్రీకాకుళం జిల్లా అమదాలవలస మండలం లో ప్రమాదం జరిగింది. పూజారిపేట గ్రామంలో భవన నిర్మణం చేస్తున్న తాపిమేస్త్రి ధవళ మల్ల...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: