తిరుమల శ్రీనివాసుడుని దర్శించుకున్న క్షేత్ర ప్రచార చీఫ్ శ్యాంజి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

తిరుమల శ్రీనివాసుడుని దర్శించుకున్న క్షేత్ర ప్రచార చీఫ్ శ్యాంజి

రవికిరణాలు( తిరుమల - సెల్వం) : తిరుమల స్వామివారిని నైవేద్య విరమసమయంలో క్షేత్ర ప్రచార చీఫ్ శ్యాంజి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గర ఉండి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందచేశారు. స్వామివారి టీటీడీ మాజీ బోర్డ్ సభ్యుడు బానుప్రకాశ్ రెడ్డి కూడా దర్శించుకున్నారు.
తిరుమల శ్రీనివాసుడుని దర్శించుకున్న క్షేత్ర ప్రచార చీఫ్ శ్యాంజి Reviewed by CHANDRA BABU on July 06, 2017 Rating: 5 రవికిరణాలు( తిరుమల - సెల్వం) : తిరుమల స్వామివారిని నైవేద్య విరమసమయంలో క్షేత్ర ప్రచార చీఫ్ శ్యాంజి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గర ఉండి...

No comments: