తిరుమల స్వామివారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

తిరుమల స్వామివారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి

 

రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమల శ్రీవారిని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి తీర్ద స్వామి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి తీర్దప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు.
తిరుమల స్వామివారిని దర్శించుకున్న హంపి పీఠాధిపతి Reviewed by CHANDRA BABU on July 05, 2017 Rating: 5   రవికిరణాలు(తిరుమల - సెల్వం) : తిరుమల శ్రీవారిని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి తీర్ద స్వామి దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స...

No comments: