ఫుల్‌ బాటిల్‌పై 40 పెరిగింది - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

ఫుల్‌ బాటిల్‌పై 40 పెరిగింది

రవికిరణాలు(విజయవాడ): ఏపీలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. కొత్త పాలసీలో అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ(ఏఈడీ)ని అమల్లోకి తీసుకురావడంతో బాటిల్‌పై రూ.3 నుంచి రూ.10 వరకు భారం పెరిగింది. ఇప్పటి వరకు మద్యంపై ఎక్సైజ్‌ డ్యూటీ మాత్రమే ఉంది. లైసెన్స్‌ ఫీజులు తగ్గించిన నేపథ్యంలో కొత్తగా ఏఈడీని తీసుకొచ్చారు. దీన్ని 36శాతం గా నిర్ణయించడంతో మద్యం ధరల్లో మార్పు వచ్చింది. దీనివల్ల ఒక్కో క్వార్టర్‌ బాటిల్‌పై... తక్కువరకం మద్యం(చీప్‌ లిక్కర్‌)పై రూ.3, మీడియం బ్రాండ్లపై రూ.7, ఖరీదైన మద్యంపై రూ.10 వరకు ధరలు పెరిగాయి. ఇక, ఫుల్‌ బాటిల్‌పై రూ.40 వరకు ధర పెరిగింది.
ఫుల్‌ బాటిల్‌పై 40 పెరిగింది Reviewed by CHANDRA BABU on July 03, 2017 Rating: 5 రవికిరణాలు(విజయవాడ): ఏపీలో మద్యం ధరలు భారీగా పెరిగాయి. కొత్త పాలసీలో అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ(ఏఈడీ)ని అమల్లోకి తీసుకురావడంతో బాటిల్‌పై రూ.3 నుం...

No comments: