రవికిరణాలు(కర్నూలు) : కర్నూలు జిల్లా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి లో నూతనంగా వోపీడి బ్లాక్ కు శంకుస్థాపన చేశారు. ఈ బ్లాక్ 5.5 కోట్లతో నూతనంగా నిర్మాణం చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి భూమా అఖిల ప్రియ, మాజీ మంత్రి ఎన్ఎమ్డి ఫారూఖ్ పాల్గొన్నారు.
[gallery td_select_gallery_slide="slide" ids="1661,1662,1663,1664"]
[gallery td_select_gallery_slide="slide" ids="1661,1662,1663,1664"]
No comments: