రవికిరణాలు(తిరుమల - సెల్వం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉదయం కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా తో మాట్లాడుతూ శ్రీనివాసుని
కృపాకటాక్షాలు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
తిరుమలలో ప్రముఖులు
తిరుమలలో ప్రముఖులు
Reviewed by CHANDRA BABU
on
July 14, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల - సెల్వం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉదయం కుటుంబ సమేతంగా వేంకటేశ్వరస్వామిని దర్శించ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: