రవికిరణాలు(శ్రీకాకుళం - రిపోర్టర్ శ్రీనివాస్) : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో వివాహిత మహిళ అనుమానాస్పద మృతి చెందారు. 23 సంత్సరముల వయసుగల వివాహిత పసుపురెడ్డి జ్యోతి ఫ్యాను కు ఉరి వేసుకుని మృతి చెందినట్లు సి.ఐ.పాపారావు చెప్పారు. పెళ్లై సంత్సరం గడిచినా, అత్త వేధింపులు వల్లే ఇలా జరిగిందని కొందరు చెపుతుండగా, అత్తే హంతకురాలు అని, కనపడుతున్న ఆనవాళ్లను బట్టి పలు అనుమానాలు స్థానికులు, మృతురాలి భందువులు వ్యక్తపరుస్తున్నారు. మృతురాలి తండ్రి భిలై లో ఉన్నందున ఫోను లో సి.ఐ.తో మాట్లాడిన ఆయన తాను వచ్చేవరకు మృతదేహాన్ని తరలించవద్దని, పలు అనుమానాలు ఉన్నాయని, తన కూతురు ఉరివేసుకుని చనిపోయేంత పిరికి అమ్మాయి కాదని అన్నారు.
అనుమానాస్పద మృతి
అనుమానాస్పద మృతి
Reviewed by CHANDRA BABU
on
July 16, 2017
Rating: 5
రవికిరణాలు(శ్రీకాకుళం - రిపోర్టర్ శ్రీనివాస్) : శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో వివాహిత మహిళ అనుమానాస్పద మృతి చెందా...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: