విద్యకై విద్యార్థుల వినతి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

విద్యకై విద్యార్థుల వినతి

రవికిరణాలు(నాయుడుపేట) : పేద విద్యార్థులకు విద్యను దూరం చెయ్యదంటూ నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం ఏవోకు విద్యార్థి విభాగం యువకులు వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ పేరుతో పాఠశాలలను మూసివేస్తుందని వైఎస్‌ఆర్‌సిపి విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ఈశ్వర్ అన్నారు. రేషనలైజేషన్ పేరుతో 300 పాఠశాలలు మూసి వేస్తున్నారన్నారు. మధ్యహ్నాం భోజన పథకం అక్షయ సంస్థకు అప్పగించి ఏజెన్సీ మహిళలు కడుపుకొడుతుందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు అనుకూలంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
విద్యకై విద్యార్థుల వినతి Reviewed by CHANDRA BABU on July 16, 2017 Rating: 5 రవికిరణాలు(నాయుడుపేట) : పేద విద్యార్థులకు విద్యను దూరం చెయ్యదంటూ నెల్లూరు జిల్లా నాయుడుపేట ఆర్డీవో కార్యాలయం ఏవోకు విద్యార్థి విభాగం యువకులు...

No comments: