మంచి నీటి కులాయిలు ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

మంచి నీటి కులాయిలు ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే

రవికిరణాలు(ఆదోని-జయనాగ్‌): కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని జాలిమంచి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మంచి నీటి కులాయిలు ప్రారంభించారు. రాబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ప్రసాద్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ఈ కార్యక్రమం లో జెడ్పీటీసీ ఆనంద్, సర్పంచ్ శేఖర్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కల్లు పోతుల సురేష్, పట్టన అధ్యక్షుడు దేవా, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మంచి నీటి కులాయిలు ప్రారంభించిన వైసీపీ ఎమ్మెల్యే Reviewed by CHANDRA BABU on July 04, 2017 Rating: 5 రవికిరణాలు(ఆదోని-జయనాగ్‌): కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని జాలిమంచి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మంచి నీటి కులాయిలు ప్రారంభి...

No comments: