రవికిరణాలు( నెల్లూరు - రిపోర్టర్ మధు) : నెల్లూరు జిల్లా అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిని
ఖండించాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర రక్షణ కోసంగా
జమ్ముకాశ్మీర్ పోలీసులు, భారతదేశ ఆర్మీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి మెంటా రామోహన్,
జిల్లా కార్యదర్శి మిడతల రమేష్, బీజెపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఖండించాలని విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అమర్నాథ్ యాత్ర రక్షణ కోసంగా
జమ్ముకాశ్మీర్ పోలీసులు, భారతదేశ ఆర్మీ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో రాష్ట్ర కార్యదర్శి మెంటా రామోహన్,
జిల్లా కార్యదర్శి మిడతల రమేష్, బీజెపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments: