రవికిరణాలు(వెంకటగిరి - రిపోర్టర్ చిన్నారావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక మల్లమ్మ గుడి వీధిలోని రవీంద్రరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో చోరి జరిగింది. 3 సవర్ల బంగారు, 3వేల నగదు, మూడున్నర కేజీల వెండి దొంగిలించినట్లు తెలుస్తుంది. సంఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
చోరి....
Reviewed by CHANDRA BABU
on
July 13, 2017
Rating: 5
రవికిరణాలు(వెంకటగిరి - రిపోర్టర్ చిన్నారావు) : నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని స్థానిక మల్లమ్మ గుడి వీధిలోని రవీంద్రరెడ్డి అనే వ్యక్తి ...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: