శ్రీవారి సేవలో రైల్వే సహాయ మంత్రి - Ravi Kiranalu Tv

728x90 AdSpace

Trending

శ్రీవారి సేవలో రైల్వే సహాయ మంత్రి

రవికిరణాలు(తిరుమల): తిరుమల శ్రీవారిని రైల్వే కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఏడుకొండలవాడిని దర్శించుకోవడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీవారి సేవలో రైల్వే సహాయ మంత్రి Reviewed by CHANDRA BABU on July 07, 2017 Rating: 5 రవికిరణాలు(తిరుమల): తిరుమల శ్రీవారిని రైల్వే కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులు...

No comments: