రవికిరణాలు(తిరుమల): తిరుమల శ్రీవారిని రైల్వే కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులు పొందారు. ఆలయ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఏడుకొండలవాడిని దర్శించుకోవడం పట్ల కేంద్ర మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీవారి సేవలో రైల్వే సహాయ మంత్రి
శ్రీవారి సేవలో రైల్వే సహాయ మంత్రి
Reviewed by CHANDRA BABU
on
July 07, 2017
Rating: 5
రవికిరణాలు(తిరుమల): తిరుమల శ్రీవారిని రైల్వే కేంద్ర సహాయ మంత్రి మనోజ్ సిన్హా దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులు...
Related posts
Subscribe to:
Post Comments (Atom)
No comments: